భద్రాద్రి రామయ్య కళ్యాణం ఈనెల 17...
భద్రాద్రి రామయ్య కళ్యాణం ఈనెల 17...
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నట్లు దేవాలయ ఈవో రమాదేవి తెలిపారు..
కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యే దంపతులు 7500 రూపాయలు.. మిగిలిన వారు ఒక్కొక్కరికి 2500.. 2000.. 1000..300..150 టికెట్లు కూడా లభ్యమవుతాయి...
పట్టాభిషేకం టికెట్లు 1500.. 500... 100గా నిర్ణయించినట్లు తెలిపారు...
రామయ్య కళ్యాణానికి రాలేని భక్తుల గోత్రనామాలతో కళ్యాణం జరిపించేలా పరోక్ష సేవలు సైతం అందుబాటులో ఉంటాయి.. ఇందుకోసం 5000...1000.. 116 టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు..
దేవస్థానంలో నేరుగా టికెట్లు పొంద దలుచుకున్న భక్తులకు ఆలయం వద్ద తానీషా కళ్యాణ మండపం.. బ్రిడ్జి పాయింట్....సి ఆర్ ఓ కార్యాలయం...సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసారు.. భక్తులు గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి టికెట్లు పొందవచ్చు..
ఆన్లైన్లో టికెట్లు పొందగోరే భక్తులు దేవస్థానం వెబ్సైట్ ద్వారా నేటి నుండి బుక్ చేసుకోవచ్చు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0