పులివెందుల రాజకీయాల్లో వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల రాజకీయ ప్రత్యర్థి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం లాంచనమే
పులివెందుల రాజకీయాల్లో వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల రాజకీయ ప్రత్యర్థి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం లాంచనమే
30 ఏళ్లు వైయస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డి ఇక వైసీపీ పార్టీలో చేరడం లాంఛనమే...
2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు ఈ ఐదేళ్ల కాలంలో దూరంగా ఉన్నారు...
జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి కడప మేయర్ సురేష్ బాబు రెండు రోజుల క్రితం సతీష్ కుమార్ రెడ్డిని కలిసి వైసీపీలోకి ఆహ్వానించారు...
వీళ్ళు ఆహ్వానించడానికి ముందే సతీష్ కుమార్ రెడ్డికి అవకాశం వస్తే వైసీపీలో చేరాలని ఆలోచన ఉన్నట్లు వార్తలు వచ్చాయి...
30 ఏళ్ల పోరాటంలో ఆయనకు గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు పులివెందులలో వైయస్ కుటుంబం మీద ఉన్న అభిమానం పసిగట్టడం అంత కష్టమైన పని కాదు...
రామ సుబ్బారెడ్డి.. సతీష్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చి వెళ్లిన తరువాత బీటెక్ రవి సతీష్ ని సంప్రదించి టిడిపిలోకి ఆహ్వానించారు...
అందునా సతీష్ కుమార్ రెడ్డి బీటెక్ రవిని రాజకీయాల్లోకి తెచ్చారు...
వాస్తవ పరిస్థితులు తెలిసిన సతీష్ కుమార్ రెడ్డి టిడిపిలోకి వెళ్లే ఆలోచన లేనట్లుగా సమాచారం...
వేంపల్లి...చక్రాయపేట... వేముల...పులివెందుల మున్సిపాలిటీలో తనకు మంచి ఫాలోయింగ్ ఉంది..
సతీష్ కుమార్ రెడ్డిని అనుసరించేవాళ్లు ప్రధానంగా ఈ గ్రామాల్లో ఉన్నారు..
ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ రెడ్డి తన అనుచర గణంతో సమావేశం కానున్నారు త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు..
వైసీపీలోకి ఎస్.వి సతీష్ కుమార్ రెడ్డి చేరడం లాంఛనమే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0