దేవినేని అవుట్..ఆలపాటికి నిరాశ..వలస జీవులు జంగా కృష్ణమూర్తి..ఉండవల్లి శ్రీదేవికి శఠగోపం..
దేవినేని అవుట్..ఆలపాటికి నిరాశ..వలస జీవులు జంగా కృష్ణమూర్తి..ఉండవల్లి శ్రీదేవికి శఠగోపం..
తెలుగుదేశం పార్టీ అధినేత మూడవ జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు..
ఎట్టకేలకు పెనమలూరు బోడె ప్రసాద్ దక్కించుకున్నారు.. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ నే ఖరారు చేశారు..
పార్టీ సీనియర్లు దేవినేని ఉమా.. ఆలపాటి రాజా లకు నిరాశే మిగిలింది...
గంటా శ్రీనివాసరావు పేరు కూడా మూడవ జాబితాలో లేదు...
కేవలం ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే... అలాగే తన కోరుకున్న వెంకటగిరి కాక ఆత్మకూరు తో సంతృప్తి పడ్డ ఆనం రామనారాయణ రెడ్డి మినహా టిడిపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి...
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరాశే మిగిలింది.. నరసరావుపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తికి ఇస్తారని అనుకున్నా. చివరకు డాక్టర్ చదలవాడ రాంబాబుకి కేటాయించారు...
బాపట్ల పార్లమెంటుకు ఐవిఆర్ సర్వే నిర్వహించి టికిష్టమూర్తి అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేస్తూ ఉండవల్లి శ్రీదేవికి రిక్త హస్తమే చూపింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0