టిడిపి ప్రకటించిన మొదటి లిస్టులో నంద్యాల స్థానమే దక్కించుకున్న ముస్లిం మైనార్టీస్
టిడిపి ప్రకటించిన మొదటి లిస్టులో నంద్యాల స్థానమే దక్కించుకున్న ముస్లిం మైనార్టీస్
టిడిపి మొదటి లిస్టులో కేవలం ఒక స్థానానికే ముస్లిం మైనారిటీని అభ్యర్థిగా ప్రకటించారు..
నంద్యాల స్థానానికి ఫరూక్ ని అభ్యర్థిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు...
ఆస్థానం మినహా ముస్లిం మైనార్టీలకు ప్రకటించిన 94 లో ఏ సీటు కేటాయించబడలేదు...
ఇప్పటికే ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులుగా ఏడు స్థానాలలో అవకాశం ఇచ్చారు...
ఇక 94 సీట్లలో కులాల వారీగా ఎవరికి ఏ విధంగా సీట్ల కేటాయింపు చేశారో చూస్తే...
టీడీపీ తొలి జాబితా మొత్తం- 94
కమ్మ-21
షెడ్యూల్ క్యాస్ట్ లకు 20 కమ్మ సామాజిక వర్గానికి 21 బీసీలకు 18 రెడ్లకు 17 కాపులకు ఏడు ఎస్టీలకు మూడు వెలమ ఒకటి క్షత్రియ నాలుగు వైశ్య రెండు మైనార్టీ వర్గానికి ఒకటి కేటాయింపులు జరిగాయి... బీసీలకు కేటాయించిన 18 మందిలో గవర 1... శెట్టిబలిజ 1.. యాదవ్ 3.. పొలినాటి వెలమ 1...కొప్పుల వెలమ 1.. తూర్పు కాపు 2.. గౌడ 3.. కళింగ 2.. మత్స్యకార 1... కురుబ 1..బోయ 1 చొప్పున తెలుగుదేశం పార్టీ స్థానాలను ఆయా సామాజిక వర్గాలకు కేటాయించింది...
అదేవిధంగా జనసేన ప్రకటించిన ఐదు స్థానాలలో కమ్మ ఒకటి కాపు రెండు గవర ఒకటి బ్రాహ్మణ ఒకటి చొప్పున కేటాయించగా ఇంకా 19 స్థానాలకు తన స్థానంతో కలిపి పవన్ కళ్యాణ్ ప్రకటన రావాల్సి ఉంది....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0