నిధులు లేక కావాలనే పెన్షన్లు ఆపుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒంగోలు ఎంపీగా ఖండిస్తున్న అని సోషల్ మీడియాలో మా గుంట వ్యాఖ్యానం
నిధులు లేక కావాలనే పెన్షన్లు ఆపుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒంగోలు ఎంపీగా ఖండిస్తున్న అని సోషల్ మీడియాలో మా గుంట వ్యాఖ్యానం
నిధులు లేకపోవడంతో కావాలనే ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా పింఛన్లు ఆపే ప్రయత్నం చేస్తుందని మా గుంట శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ కామెంట్లు చేశారు..
మీ మీద ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి మా గుంట గారు...అని కొందరు వ్యాఖ్యానించగా, లిక్కర్స్ స్కాంలో మీ భాగోతం ఏంటని తీవ్రంగా ఇంకొందరు విమర్శించారు..
అలా అనేక విమర్శలు ఎదురుదాడి మాగుంటపై చేశారు..
అయినా అంత విచక్షణారహితంగా మాగుంట వ్యాఖ్యలు చేయడం దీని వెనుక చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉందా అనే అనుమానం కొందరు వ్యక్తం చేశారు...
వైసీపీలో ఒంగోలు ఎంపీగా ఉన్నంతకాలం చంద్రబాబుని తెలుగుదేశంని పల్లెత్తు మాట అనని మీరు నిన్న మొన్న టిడిపిలో చేరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని ఊహించలేదు ఇది మీకు తగదు అని మరి కొందరు వ్యాఖ్యానించారు..
ఇదిలా ఉండగా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో ఖజానా ఖాళీ అయిందని అందుకే పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనే దుష్ప్రచారాన్ని నిన్నటి నుండి టిడిపి నాయకులు ప్రచారం చేస్తుండగా చంద్రబాబు స్వయంగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలను తిరిగి ఈరోజు చేశారు..
ఒకవైపు మార్చి మూడవ తేదీ నుండి 8 వరకు సచివాలయాలకు వచ్చి లబ్ధిదారులు పెన్షన్ తీసుకునే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది..
మరి డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఆ ఏర్పాటులో జోలికి ఎలా వెళ్తుంది..
ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి అనే తపన టిడిపికి ఉండడం తప్ప మరొకటి కాదు అనేది సామాన్యుడికి సైతం తెలుసు...
అంత పిచ్చివాళ్లుగా ప్రజలు లేరు అనే విషయం చంద్రబాబు సైతం గ్రహించకపోవడం విడ్డూరమే..
ఇక ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ పంపిణీ ఇంటి వద్దకు వెళ్లి చేయించాలని కోరడం మరో వృధా ప్రయాస..
టిడిపి ఉద్దేశ్యంలో ఎలక్షన్ కమిషన్ తమ చేతిలో కీలుబొమ్మగా ఉందని అర్థం వచ్చే విధంగా వాలంటీర్ల చేత పెన్షన్ అందకుండా ఆపడం.. మరల సచివాలయ సిబ్బంది చేత ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయించమనడం తెలుగుదేశం ఇష్టమే..
మరి ఎలక్షన్ కమిషన్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిందే...
మొత్తం మీద ఈ ఎపిసోడ్లో సామాజిక పెన్షనర్లకు తెలుగుదేశం పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0