తిరుమల లడ్డులో కల్తీ చేయడం జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు వల్ల కాదు.. ఈ విధమైన ఆరోపణలు చేయడం అన్యాయం.. కందారపు మురళి
తిరుమల లడ్డులో కల్తీ చేయడం జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు వల్ల కాదు.. ఈ విధమైన ఆరోపణలు చేయడం అన్యాయం.. కందారపు మురళి
సిఐటియు నాయకులు కందారపు మురళి సంచలన వ్యాఖ్యలు..
తిరుమల లడ్డులో కల్తీ చేయడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు..
చంద్రబాబు నాయుడు వల్ల కాదు..
ఇక్కడ ఉన్న సిస్టం అలాంటిది..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి వెంట ఇలాంటి మాటలు రావడం బాధాకరం..
ఇది లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే..
తిరుమలలో పనిచేసే ఉద్యోగస్తులను అవమానపరచడమే..
నెయ్యిని లడ్డు ప్రసాద తయారీలో వాడే ముందు ప్రముఖ ఆహార నిపుణుల పర్యవేక్షణలో స్థానిక సి ఎఫ్ టి ఆర్ ఐ ల్యాబ్ లో పరీక్ష చేస్తారు..
ఏమాత్రం నాణ్యతలో తేడా ఉన్న వెంటనే ఆ నేతి లారీల లోడ్ ను తిప్పి పంపించేస్తారు..
25 సంవత్సరాల నుండి తిరుపతి తిరుమల దేవస్థాన ఉద్యోగుల కార్మికుల కమిటీ అధ్యక్షుడుగా నాకు అనుభవం ఉంది..
ఇది అత్యంత దురదృష్టకరం..
గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దుర్వినియోగానికి ఇంకా ఇతరత్రా పరిపాలనాపరమైన అవకతలంటే తప్పకుండా విచారణ చేసి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు..
కానీ ఇంత జుగుప్సాకరంగా ఆరోపణలు చేయటం అత్యంత విచారకరం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0