గుడివాడలో ప్రస్తుతం టిడిపి లీడింగ్.. విజయవాడ నగరంలోని అన్ని స్థానాల్లో వైసీపీకి చాన్స్..
గుడివాడలో ప్రస్తుతం టిడిపి లీడింగ్.. విజయవాడ నగరంలోని అన్ని స్థానాల్లో వైసీపీకి చాన్స్..
ప్రముఖ సెఫాలజిస్ట్ పార్థాదాస్ కృష్ణాజిల్లాలో నిర్వహించిన సర్వేలో వైసిపి ముందంజలో ఉండటంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఆయన వెల్లడించారు..
నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి రెబల్ అభ్యర్థి ముద్ర బోయిన వెంకటేశ్వరరావు టిడిపి విజయ అవకాశాలను దెబ్బతీస్తున్నారు అని అభిప్రాయపడ్డారు...
గుడివాడలో తాము చేసిన సర్వే అంచనాల ప్రకారం తెలుగుదేశం కి మొగ్గుగా ఉందని అంటూనే ఇది చాలామంది అంగీకరించకపోవచ్చు అనే అంశాన్ని కూడా ఆయన తెలిపారు....
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయవాడ అర్బన్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలలో విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ లలో వైసీపీకి అనుకూలంగా ఉందని వెల్లడించారు...
ఇక జిల్లావ్యాప్తంగా వైయస్సార్సీపి 50.5% ఓట్ షేర్ తో.. ముందంజలో ఉంటుందని...
కూటమి 47.6% ఓట్ షేర్ పొందుతుందని తెలిపారు...
పురుష ఓటర్స్ లో వైయస్సార్సీపి 49.1 శాతం ఓట్ షేర్ ఉంటుందని..
కూటమికి 48.7% ఓట్ షేర్ ఉంటుందని తెలిపారు...
మహిళ ఓటర్ లో వైయస్సార్సీపి 54. 1 శాతం ఓట్ షేర్ ఉంటుందని...
కూటమికి 44.6% ఓట్ షేర్ ఉంటుందని తెలిపారు..
ప్రధానమంత్రి అభ్యర్థిగా 38.7% మోడీకి ఓటు వేయగా..
రాహుల్ గాంధీకి 35.2% వోట్ షేర్ లభించింది అని ఆయన విశ్లేషించారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0