కాకినాడ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ తంగేళ్ళ
కాకినాడ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ తంగేళ్ళ
జనసేన కాకినాడ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ...
శ్రీనివాస్ నాకోసం తను త్యాగం చేశాడు అంటూ అందుకోసం ఆయన కాకినాడ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు పవన్...
వాస్తవంగా ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుండి పోటీ చేయవలసి ఉంది ..
అందుకు తగ్గట్లుగా గత ఆరు నెలల నుండి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు...
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ తనకోసం పిఠాపురం వదులుకున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి సముచితస్థానం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ద్వారా కల్పిస్తున్నానని పవన్ తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0