ఉండిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గిద్దలూరు పిడతల సాయి కల్పనా రెడ్డి వైసీపీలో చేరే అవకాశం
ఉండిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గిద్దలూరు పిడతల సాయి కల్పనా రెడ్డి వైసీపీలో చేరే అవకాశం
చంద్రబాబుకు ఉండి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి రామరాజు వర్గీయాల నుండి నిరసన సెగ ఎదురైంది..
రఘురామకృష్ణంరాజు టిడిపిలో చేరిన తర్వాత ఉండి నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టాలని కొత్త ప్రపోజల్ చంద్రబాబు తీసుకువచ్చారు..
నరసాపురం ఎంపీగా రఘురామ కృష్ణంరాజుకు బిజెపి పోటీ చేసే అవకాశం తిరస్కరించడంతో ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టీవీల్లో రోజు ప్రవచనాలు సీఎం జగన్ వైసీపీ పార్టీని ఉద్దేశించి చెబుతున్న రఘురామకు టికెట్ కేటాయించడం పెద్ద సమస్య అయింది..
ఈ పరిస్థితులలో ఉండి నియోజకవర్గం లో రామరాజు..శివరామరాజు ఇరువురికి బేధాభిప్రాయాలు ఉండడంతో మధ్య మార్గంగా రఘురామకృష్ణంరాజును ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందని ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు..
ఈ విషయమై చర్చించేందుకు రామరాజు... నిమ్మల.. పితాని...రఘురామ కృష్ణంరాజులతో సమావేశమై చర్చల అనంతరం హెలిపాడ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును బయటికి రాకుండా రామరాజు వర్గీయులు అడ్డుకోవడం తో చంద్రబాబు అవాక్కయ్యారు..
ఇక గిద్దలూరు నియోజకవర్గ టిడిపి నేత పిడతల సాయి కల్పనారెడ్డి తన కుమారుడు పిడతల అభిషేక్ రెడ్డితో తన అనుచర వర్గంతో వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం..
త్వరలోనే సీఎం సమక్షంలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియ వస్తోంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0