వైఎస్సార్ సీపీలోకి జనసేన నాయకుల గ్రాండ్ ఎంట్రీ*
వైఎస్సార్ సీపీలోకి జనసేన నాయకుల గ్రాండ్ ఎంట్రీ*
*వైఎస్సార్ సీపీలోకి జనసేన నాయకుల గ్రాండ్ ఎంట్రీ*
వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ సమక్షంలో అమలాపురం నియోజకవర్గనికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీఎం జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి సెట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనుబాబు, ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సిహెచ్. వెంకటేశ్వరరావు, జనసేన వీరమహిళా నాయకురాలు చెట్టి సుబాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె. చినబాబు, జనసేన పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన ఇతర నాయకులు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0