తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మధ్యాహ్నం కలిశారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళగిరి బిసి అభ్యర్థి గెలుపు బాధ్యత రామకృష్ణారెడ్డికి అప్పగించారు..
సీఎంను కలిసిన వారిలో అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు...
ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక కామెంట్స్:
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన సూచనల ప్రకారం నడుచుకుంటా..మంగళగిరి బీసీ అభ్యర్థిని గెలిపిస్తా...
పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఒక నియంత...ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు...పిసిసి అధ్యక్షురాలు హోదాలో టికెట్లు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు షర్మిల..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను నిర్వహిస్తా...
అయితే అంతలోనే ఇంత మార్పు ఆర్కేలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న...కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా ఆర్కే ని ఉపయోగించారు అనేది ఒక వాదన..
అలా ఏమీ కాదు అని కాంగ్రెస్తో చేరిన తర్వాత అక్కడ పరిణామాలు అర్థమై ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికే వచ్చారు అనేది మరో వాదన.. అయితే లోగోట్టు పెరుమాళ్ల కెరుక...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0