రాజ్ కోటలో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను కుదురు చేసిన రోహిత్ శర్మ....జడేజా
రాజ్ కోటలో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను కుదురు చేసిన రోహిత్ శర్మ....జడేజా
రాజ్ కోటలో జరుగుతున్న మూడవ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు...
ఓపెనర్ జయస్వాల్, తర్వాత గిల్, తర్వాత వచ్చిన రాజ్ పతిదౌ వెంట వెంటనే అవుట్ అయ్యారు..
33 కి మూడు వికెట్లు పతనం అవడంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని చక్కక దిద్దే ప్రయత్నం చేశారు..
రోహిత్ కి తోడుగా జడేజా చక్కటి ప్రతిభ కనబరిచాడు..
ప్రస్తుతం రోహిత్ శర్మ 91 పరుగులు చేసి సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు..
జడేజా 59 పరుగులతో ఆడుతున్నాడు..
47 ఓవర్లు ముగిసే నాటికి 170 పరుగులతో భారత్ బ్యాటింగ్ సాగుతుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0