గత ప్రభుత్వం లోను టీటీడీ కు నెయ్యి సప్లై చేస్తున్న ఆల్ఫా కంపెనీ నెయ్యి టెస్టింగ్లో పర్ఫెక్ట్ అని తేలింది గతం గతః ఇక మరిన్ని జాగ్రత్తలతో ప్రసాదం క్వాలిటీ పెంచుతాం.. టీటీడీ ఈవో శ్యామల రావు
గత ప్రభుత్వం లోను టీటీడీ కు నెయ్యి సప్లై చేస్తున్న ఆల్ఫా కంపెనీ నెయ్యి టెస్టింగ్లో పర్ఫెక్ట్ అని తేలింది గతం గతః ఇక మరిన్ని జాగ్రత్తలతో ప్రసాదం క్వాలిటీ పెంచుతాం.. టీటీడీ ఈవో శ్యామల రావు
ఎన్ని గట్స్ ఉండాలి ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి...
సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్ తిరుపతి లడ్డు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరడమేంటి..
ఆయనకు అర్హత ఎక్కడ ఉంది..
అంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు..
అయితే తన ప్రెస్ మీట్ లో సీఎం జగన్ చెప్పిన అంశాలకు ఈరోజు మధ్యాహ్నం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇవ్వలేదు..
దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు కొండలు మాత్రమే చెందుతాయి అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను అని చెప్పుకొచ్చారు...
ఇక తిరుమల ఈవో శ్యామలరావు ప్రెస్మీట్లో మాట్లాడుతూ..
ఎన్ డి డి బి కాఫ్ లేబరేటరీ తిరుమలలో నెలకొల్పుతాము అందుకు అయ్యే 75 లక్షలు తమ సంస్థ భరిస్తుంది అని ముందుకు వచ్చారు అని తెలిపారు..
ఆల్ఫా.. నందిని సంస్థల నెయ్యి నాణ్యతతో ఉందని టెస్టుల్లో తేలినట్లు చెప్పిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ఆల్ఫా నేయి సరఫరా అయింది కదా అన్న విలేకరి ప్రశ్నకు గతం గతః భవిష్యత్తులో మరింత నాణ్యతను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలుపుతూ...
శాంతి హోమాన్ని తిరుమలలో సోమవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0