ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం తెలిపారు..
ఆరవ తరగతి లో ప్రవేశాలకు జరిగే ఈ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల ఆరవ తేదీ వరకు పొడిగించారు..
ఆయా మండలాలలోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం పది గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు..
దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి..
ఈ పాఠశాలల్లో పూర్తి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుంది...
www.cse.ap.govt.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తులు పంపాలి అని ఆయన కోరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0