తిరుపతి జిల్లాల్లో కూడా అదే ఆదరణ.. గురవరాజు పల్లెలో తనను కలిసిన జిల్లా నాయకులకు దిశా నిర్దేశం..
తిరుపతి జిల్లాల్లో కూడా అదే ఆదరణ.. గురవరాజు పల్లెలో తనను కలిసిన జిల్లా నాయకులకు దిశా నిర్దేశం..
తిరుపతి జిల్లా:గురవరాజుపల్లెలో సీఎంను వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు కలిసారు..
సీఎం జగన్ ని శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, రైల్వేకోడూరు, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు... గురవరాజుపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిసి ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వివరించారు...
తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలను, అభిమానులను సీఎం వైయస్ జగన్ పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు...
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0