కూటమి ఒకవైపు..అర్జునుడు ఒకవైపు.. ఈ నెల 28 నుండి మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
కూటమి ఒకవైపు..అర్జునుడు ఒకవైపు.. ఈ నెల 28 నుండి మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
ఇనుమడించిన ఉత్సాహంతో పొత్తుల కూటమిని లెక్క చేయని ధీరత్వంతో మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి...
ఈనెల 28 నుండి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున పర్యటన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు...
అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి మలివిడత ప్రచారం ప్రారంభం కానుంది..
పదునైన అస్త్రాలను సంధించి గెలుపే బాటగా ప్రణాళికలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి...
సిద్ధం మేమంతా సిద్ధం అనూహ్యస్థాయిలో విజయవంతం కాగా వైసీపీలోకి వలసలు రోజురోజుకీ పెరుగుతున్నాయి...
తాజాగా మాజీ మంత్రి తెలుగుదేశం నేత అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి సైతం నిన్న పులివెందుల పర్యటనలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు...
గత ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేశారు..
ఇది కీలక పరిణామంగా పుంగనూరులో భావించవలసిందే..
ఇక ఈనెల 28 నుండి నాలుగు రోజులపాటు రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున 12 నియోజకవర్గాలలో తొలి దశ ప్రచారం చేస్తారు జగన్...
ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0