టిడిపి నాయకుల దాడిలో తీవ్రంగా తలకి గాయాలైన బల్లికురవ మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్
టిడిపి నాయకుల దాడిలో తీవ్రంగా తలకి గాయాలైన బల్లికురవ మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్
బల్లికురవ మండల వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్ పై తెలుగుదేశం నాయకులు చేసిన దాడి లో గోపి రాజుకి తలపై తీవ్ర గాయాలయ్యాయి..
మేదరమెట్లలో మార్చి 10న జరిగిన సిద్ధం సభ విజయవంతం పై పోస్టులు షేర్ చేశాడని గత కొంతకాలంగా గోపి రాజుకి బెదిరింపులు వస్తున్నాయి..
చివరికి కత్తులతో గోపి రాజు పై దాడి చేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి...
గోపిరాజుని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు మెరుగైన వైద్య చికిత్స కై తరలించారు...
గోపి రాజు యాదవ్ పై జరిగిన దాడిని బల్లికురవ మండల వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు... తనని బెదిరిస్తున్న విషయాన్ని మండల నాయకత్వానికి తెలియజేయడం జరిగిందని..
ఏమి కాదులే అని మేము అతని సద్దిపుచ్చామని అయితే ఈ విధంగా పాసవికంగా దాడి చేస్తారని తాము ఊహించలేదని మండల నాయకులు తెలిపారు...
ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0