విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్
విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్
గ్రామీణ ప్రాంతాలలో మట్టిలోని మాణిక్యాలను క్రీడలలో వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు...
ఆయా క్రీడలలో ఉత్తమ స్థాయి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు...
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని..
అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు...
రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందజేసినట్లు సీఎం అన్నారు...
భవిష్యత్తులో వివిధ క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి దేశం గర్వించదగ్గ క్రీడాకారులను మన రాష్ట్రం రూపొందించుకోవాలని ఆకాంక్షించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0