అజ్ఞాతంలో బోండా ఉమ...యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం...
అజ్ఞాతంలో బోండా ఉమ...యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం...
బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం..
యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నాలు టిడిపి యంత్రాంగం చేస్తున్నట్టు సమాచారం..
ప్రధాన నిందితులుగా భావిస్తున్న సతీషు దుర్గారావు బోండా ఉమా కార్యాలయంలో పనిచేయడంతోపాటు తెలుగుదేశం వాళ్లతో తిరుగుతూ ఉంటారు అనేది సమాచారం..
ఆది నుండి తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తూనే ఉంది..
జగన్ తన మీదే తాను రాయి వేయించుకున్నాడని టిడిపి తన సోషల్ మీడియాలో ప్రచారం చేసింది..
ఒకవైపు చంద్రబాబు ఖండిస్తున్నట్లు చెబుతూ మరోవైపు అధికారులను బాధ్యత చేసే ప్రయత్నం చేశారు..
సంఘటన జరిగిన మరుసటి రోజు నుండి మాట మార్చి తన మీద తానే రాయివేయించుకున్నాడు అని చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టాడు..
అజిత్ సింగ్ నగర్ కి చెందిన పిల్లలు ట్రేస్ అవుట్ అన్న వార్తలు వచ్చిన తరువాత.. లిక్కర్ బాటిల్ ఇవ్వలేదని..350 రూపాయలు కూలి ర్యాలీకి వస్తే ఇస్తామని ఇవ్వకపోవడంతో ఆ పిల్లలు ఈ పని చేసి ఉంటారని మరో కొత్త పురాణం నారా లోకేష్ మొదలెట్టాడు..
ఈరోజు చంద్రబాబు నాయుడు నేరుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.. అని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని...పోలీసులు పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండానే తనకు తెలిసినట్లుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కచ్చితంగా అనుమానాన్ని ఎవరికైనా కలుగజేస్తుంది..
ఇక బోండా ఉమ ఏబీఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది గురి చూసి కొట్టడం కాదు వాళ్లు తమకు కూలీ డబ్బులు ఇవ్వలేదని గాల్లో విసిరారు అది దురదృష్టవశాత్తు సీఎం కి తగిలింది అని చెప్పిన ఇంటర్వ్యూ కి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది..
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడక తప్పదని టిడిపి వైపే అనుమానం బలపడేటట్లుగా వాళ్ల స్టేట్మెంట్లు టిడిపిని గట్టిగా ఇరికించాయి..
పక్కనే ఉన్న అజిత్ సింగ్ నగర్ నుండి రోడ్డు షో లో పాల్గొనేందుకు చూస్తూ చూస్తూ ఉమా ఆఫీస్ లో పని చేసే కుర్ర వాళ్లకు డబ్బులు ఇస్తామని వైసిపి వాళ్ళు చెబుతారా ఇది ఎక్కడి న్యాయమని వైసిపి కౌంటర్ ఇస్తుంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0