2.4 కోట్ల నగదు తూర్పుగోదావరి జిల్లాలో పట్టివేత
2.4 కోట్ల నగదు తూర్పుగోదావరి జిల్లాలో పట్టివేత
ఎన్నికలవేళ పోలీసుల తనిఖీలలో కట్టలు కట్టలుగా నగదు... బంగారం పట్టుబడుతున్నాయి..
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామ శివారు చెక్పోస్ట్ వద్ద 2.4 కోట్లు నగదు పట్టుబడింది..
ఈ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను తనిఖీ చేయగా నగదు పట్టుబడింది..
దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేస్తున్నట్టు దేవరపల్లి సర్కిల్ సీఐ బాల సురేష్ బాబు తెలిపారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0