సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ
సీఎం జగన్పై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.....
దీంతో ఈనెల 27వ వరకు సతీష్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు...
. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది....
సీఎం జగన్పై దాడి కేసులో ఏ-1గా ఉన్న సతీష్ను అడ్వొకేట్ సమక్షంలోనే విచారించాలని..
నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది...
నిందితుడిని విచారించిన అంశాలను కోర్టు ముందు ఉంచాలని తెలిపింది....
ఇక పోలీసులు గురువారం ఉదయం 10గంటల నుంచి కస్టడీకి తీసుకోనున్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0